Rahul Gandhi | సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ భౌతికకాయానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పార్థిదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలిఘటించారు. అనంతరం ఆయన కుటు�
సోషలిస్టు యోధుడు, కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన కుమార్తె సుభాషిణి యాదవ్ స్వయంగా ఈ వి
ప్రధాని మోదీని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత, దాని స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై చ�
కాంగ్రెస్ పార్టీ నూతన రధసారధిపై చర్చ ఊపందుకున్న నేపధ్యంలో ఎల్జేడీ నేత శరద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కోసం నిరంతరం శ్రమిస్తున్న రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగి�
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) విలీనం 2019లోనే జరుగాల్సి ఉందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైందని చెప్పారు. ఎల్జేడీని ఆర్జేడీలో