శంషాబాద్, మే 15: జీఎంఆర్ హైదరాబాద్(శంషాబాద్) ఎయిర్కార్గోకు శనివారం అమెరికాలోని డల్లాస్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ రూపంలో కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ చేరిందని జీఎంఆర్ కమ్యూనికేషన్ వర్గాలు తె�
వ్యాక్సిన్ హబ్గా మన ఎయిర్కార్గో ఔషధాల దిగుమతి, ఎగుమతుల్లో కీలకం కష్టకాలంలో చురుకైన పాత్ర శంషాబాద్, మే 11: సామాజిక సేవలో, విపత్కర పరిస్థితుల్లో దేశానికే దిక్సూచిగా జీఎంఆర్ హైదరాబాద్ (శంషాబాద్) అంతర్
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తుల బ్యాగ్లో రూ.1.28 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధిక�
విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఇవాళ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
బిజినెస్ డిస్ట్రిక్ట్గా శంషాబాద్ త్వరలో గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు విమానాశ్రయం లోపల 1500 ఎకరాల్లో ‘ఏరో సిటీ’ చుట్టూ భిన్న రంగాల వ్యాపార,వాణిజ్య కేంద్రాలు జాతీయ, అంతర్జాతీయంగా రానున్న �
ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్ సిద్ధం భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా నిర్మాణం బిజినెస్ డిస్ట్రిక్గా శంషాబాద్ త్వరలోనే గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్టుకు మెట్రో రైలు 31కి.మీ మేర న�
హైదరాబాద్, ఏప్రిల్ 16: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఏరోసిటీ’ని ప్రారంభిస్తున్నట్లు జీఎమ్మార్ ప్రకటించింది. 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఏరోసిటీలో బిజినెస్ పార్క్, రిటైల్, ఏరో�
దుబాయ్ స్మగ్లర్ వద్ద 381 గ్రాములు పట్టివేత శంషాబాద్, ఏప్రిల్ 14: సూట్కేసు లోపలి ఫ్రేంలో రూ.13.1 లక్షల విలువైన 381 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణాచేస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు బ�
శంషాబాద్ విమానాశ్రయం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 6ఇ -25 విమానంలో దుబాయ్
ఎయిర్పోర్టులో ప్రయాణికుడి నుంచి స్వాధీనం శంషాబాద్, ఏప్రిల్ 12: హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద రూ.17 లక్షల విలువైన విదేశీ కరెన్సీని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, సీఐఎస్ఎఫ్
విదేశీ బంగారం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. గోవా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేకున్నారు.
ఎయిర్పోర్టులో ఇద్దరి నుంచి 30 లక్షల విలువైన బంగారం పేస్ట్ స్వాధీనంహైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు బంగారం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఢిల్లీకి వెళ్లేందుకు గురువారం �