వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) గౌతమ్ పోట్రు అన్నారు. గురువారం కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జెవిఆర్ ఓ.సి, జెవిఆర్ సి.హెచ్.పి ని డ
కేంద్రం నుండి రావాల్సిన పర్యావరణ అనుమతులు ఇప్పటికే లభించాయని, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలం నుండి అనుమతులు రావాల్సి ఉందని, అనుకున్న సమయంలో అనుమతులు వస్తే రెండు నెలల్లో వెంకటేశ్ గని ఓపెన్ కాస్ట్ ప్�
ప్రతీ ఏడాది సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో నిర్వహించే సమ్మర్ క్యాంప్లను ఈ ఏడాది కూడా సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు శుక్రవారం తెలిపారు.