ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా చేపట్టిన సూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఎంత నిష్పత్తిలో సూల్ అసిస్టెంట్
డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనలో సర్కారు చేసిన నిర్లక్ష్యం అభ్యర్థుల సహనానికి పరీక్షగా మిగిలింది. నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, విధివిధానాలు లేకుండా ఆర్భాటంగా ప్రక్రియను నిర్వహించాలనుకోవడం, జ
టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా గురువారం మరో 5,962 మంది టీచర్లు పదోన్నతులు పొందారు. మల్టీజోన్ -2లో హైదరాబాద్, రంగారెడ్డి సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషాపండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతు
విద్యాశాఖలో 900కి పైగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో అర్హతలు ఉన్న ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల జాక్టో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను కోరారు.
ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్హెచ్ఎం) పదోన్నతి పోస్టుల్లో బీఈడీ అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) కు అవకాశం కల్పించాలని సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరి�
ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలం నుంచి ఉద్యోగోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు త
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 5న అవార్డుల అందజేత హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 50 మంది టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలకు మొత్తం 81 మంది ఉపాధ్యాయు�