మరికొద్ది రోజుల్లో కేసీఆర్ కల సాకారం కానున్నది. హైదరాబాద్ నగరాన్ని మురుగునీటి నుంచి విముక్తి కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్టీపీ ప్రాజెక్టు పూర్తి ఫలాలు అందుబాటుల�
హుస్సేన్సాగర్లోకి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇందుకోసం 3 చోట్ల సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ‘కంపుకొడుతున్న హు�
గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నివాస గృహాలు మినహా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ యూనిట్లు, బల్ సప్లయర్స్, భారీ హౌసింగ్ సొసైటీలు, ప్రైవేట్ ట్యాంకర్లు భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా
హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా జలమండలి మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ప్రైవేట్ ఎస్టీపీలపై ఆడిట్ నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ నగరంలో మొత్తం 628 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు 79.679 మిలియన్ లీటర్ల నీటిలో 99 శాతం వినియోగం ఎస్టీపీలు పని చేయకుంటే యాజమాన్యాలపై చర్యలు పురపాలక శాఖ ముఖ్య