భోపాల్: భార్యాభర్తల మధ్య గొడవ నేపథ్యంలో ఒక మహిళ తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సన్వెర్ తాలూకా గురాన్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కృ
కోల్కతా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని హౌరాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనకారులు పోలీస్ వాహనా
గౌహతి: ఒక వ్యక్తి కస్టడీ మరణంపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సల్నాబరి ప్రాంత్రానికి �
భోపాల్: ఒక వాహనం ఆరేళ్ల బాలికను తొక్కేసింది. ఆ చిన్నారి మరణంపై ఆగ్రహించిన జనం ఆ వాహనానికి నిప్పు పెట్టారు. డ్రైవర్ను కొట్టి మంటల్లోకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుదూ చనిపోయా�
కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న శ్రీలంకలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన ఎంపీల అధికార న