Sexual assault | కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై( అత్యాచారం చేసిన నిందితుడికి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి అతడి ఇంటికి నిప్పు అంటించారు.
భద్రాద్రి కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతప్పగూడెంలో వంతెన పనులు జరుగకుండా వాహనాలను తగులబెట్టారు. ప్రొక్లయినర్, కాంక్రీట్ మిక్సర్తో పాటు నాలుగు టాక్టర్లన�
Bank Loan | లోన్ ఇవ్వలేదని కర్ణాటకలో ఓ వ్యక్తి ఏకంగా బ్యాంకుకే నిప్పు పెట్టాడు. హవేరీ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. రత్తిహళ్లి పట్టణంలో ఉండే వసీం హజారస్తాబ్ ముల్లా(33)
భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మ�
ఒంగోలు : మహిళతో సన్నిహితంగా మెలగడం యువకుడి ప్రాణాల మీదకు తీసుకువచ్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. నేలటూరు గ్రామానికి చెందిన అంకమ్మ రావుకు అదే గ్రామానికి చెందిన మహిళతో కొం
నలుగురికి మంచి చేస్తే కష్టం కాలంలో మనకి ఆనలుగురే సాయం చేస్తారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడా మాట సయీద్ ఇసాక్ విషయంలో నిజమైంది. ఈ 63 ఏళ్ల పెద్దాయన తన కష్టంతో ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు. 10 ఏళ్లుగా ఈ లైబ్రరీని �
శ్రీనగర్: ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు అత్త వారింటికి నిప్పుపెట్టారు. జమ్ము కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పెండ్లి జరిగి ఏడు ఏండ్లైన ఒక మహిళ భర్త వేధింపులు భ
హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని తీగలవాయి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. తీగలవాయి కాలనీకి చెంది