Manipur violence | మణిపూర్లో హింస కొనసాగుతున్నది. సాయుధ మిలిటెంట్లు పోలీస్ చెక్ పోస్ట్తోపాటు ఒక లారీకి నిప్పుపెట్టారు. ఉత్తర కాంగ్పోక్పి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఇరు వర్గాల ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3 నుంచి భగ్గుమంటూనే ఉంది. కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తత (Manipur violence) కొనసాగుతూనే ఉంది.
Man set ablaze wife: కుటుంబ తగాదాలు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. భర్త రోజూ గొడవపడుతున్నాడని భార్య పుట్టింటికి వెళ్లి కొన్ని నెలలు గడిచినా తిరిగి రాకపోవడంతో..
పట్నా : వివాహేతర బంధం నిండు కుటుంబంలో మంటలు రేపింది. అక్రమ సంబంధం నెరపుతున్నారనే ఆగ్రహంతో భార్య ప్రియుడికి నిప్పంటించిన వ్యక్తి ఉదంతం భోపాల్లో మంగళవారం వెలుగుచూసింది. ఈ ఘటనలో 50 శాతం పైగా కా�