MahaBharat | ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మైథలాజికల్ సినిమాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది. ‘రామాయణం’, ‘కార్తికేయ’, ‘ఆదిపురుష్’ వంటి సినిమాలకి వచ్చిన స్పందన చూస్తే, ప్రేక్షకులు తిరిగి పౌరాణిక చిత్రాల�
నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్ జిల్లాల ఘరానా ముఠా సభ్యులను నిజామాబాద్ పోలీసుల అరెస్టు చేశారు. గత కొంతకాలంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని వరుస దోపిడీలకు �
Rohit Sharma | భారత జట్టు నవంబర్లో ఆస్ట్రేలియాతో ఐదుటెస్టుల సిరీస్లో తలపడనున్నది. ఈ సిరీస్లోని పలు మ్యాచ్లకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్�
రెండేండ్ల తర్వాత ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప.. ఓ ఊహించని పరిణామంతో మళ్లీ అనుమకొండ బాట పట్టాడు. అర్ధరాత్రివేళ.. అడవి మార్గంలో నడక మొదలుపెట్టాడు. ఒక దగ్గర నలుగురు దొంగలు ఒక వ్యక్తిని చంపి, అతని వస్తువులన�
ఆస్ట్రేలియాకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్లు చేజార్చుకున్న ఆసీస్ జట్టుకు స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత�
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన భారత్, ఐర్లాండ్ మ్యాచ్లో విజయం టీమిండియానే వరించింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెలరేగిన దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు 225 పరుగులు �
రెండు దశాబ్దాల అనంతరం పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్తోపాటు ఏకైక టీ20 మ్యాచ్ను సొంతం చేసుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. బుధవారం జరిగిన ఏకైక టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా మూడు �
గత మ్యాచ్లతో పోలిస్తే.. కరీబియన్ల నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. తుదికంటా పోరాడిన టీమ్ఇండియానే విజయం వరించింది. మొదట బ్యాటింగ్లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ అర్ధశతకాలతో �