ద్విచక్రవాహనంపై గంజాయి రవాణా చేసి, విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5లక్షల విలువ చేసే 10కిలోల గంజాయి, ద్విచక్రవాహ
గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ యాదవేందర్రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ర్టానికి చెందిన సుభాశ్ హంతాల అనే గంజాయి విక్రేతకు నెల రోజుల క్రిత�
గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అబ్కారీ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువచేసే 2.1కిలోల గంజాయి, నాలుగు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు �
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను టప్పాచబుత్రా పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ ఎంఏ.జావిద్ తెలిపిన వివరాల ప్రకారం.. నట్రాజ్ నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇసాక్(33) కార్పెంటర్, ఇసాముద్దీన్ (
ఒడిస్సా నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 9 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.