ఖమ్మం జిల్లాలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఇంజినీరింగ్ అధికారుల తప్పిదం.. పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు, గుత్తేదారులకు శాపంగా మారింది. ఆ అధికారుల పొరపాటుతో.. ఆ పనులు చేసిన వారికి సుమారు
మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పైసా నిధులు కేటాయించలేదని, బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులకు కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపనలు చేయడం, శిలాఫలకాలు ఆవిష్కరించడం సిగ్గుచేటని మెదక్ మాజీ
గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం మండలంలోని తాటికల్, నర్సింహాపురం, మర్రూర్, మోదినిగూడెం, వల్లభాపురం గ్రామాల్లో ఎస్డీఎఫ్ ని�
ధర్మపురికి ప్రగతి పండుగ వచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో దూసుకెళ్తూ, ప్రజావసరాలకు తగ్గట్టు మార్పు చెందుతున్నది. కాగా, గురువారం ఒకే రోజు పట్టణంలో రూ.25కోట్ల పనులకు మంత్రి కొప్ప�
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషిచేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కుల సం�
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తున్నది. మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట ఆలయం పనులు పూర్తయి భక