ఎండల్లో బయటికి వెళ్తున్నారా జర భద్రం. భగభగ మండుతున్న భానుడు వడదెబ్బ రుచి చూపిస్తున్నాడు. ఇప్పటికే వడదెబ్బ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద మందికిపైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
ఎండలు మండిపోతున్నాయ్.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జనం ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం ఏడుగంటల వరకు వేడిగాలులు తగ్గడం లేదు. పని ప్రదేశాల నుంచి కూలీలు పదిగంటలకే ఇంటిమ�
భానుడు భగ్గుమంటున్నాడు. ఉగ్రరూపంతో సెగలు కక్కుతున్నాడు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతన్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సారి మార్చి నెల నుం
గ్రేటర్లో భానుడి భగభగలు బెంబేలెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో ఎండవేడిమికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాలులు వీస్తున్నాయి.
ఠారెతిస్తున్న ఎండలతో జనాలతోపాటు జంతుజాలం సైతం బెంబేలెతుత్తున్నాయి. మండు వేసవిలో మూగజీవాల సంరక్షణ, వాటిని ఉల్లాసపరిచేందుకు జూపార్క్ సిబ్బంది వాటికి ప్రత్యేక సపర్యలు చేస్తున్నారు. జంతువుల ఎన్క్లోజర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా విపరీతమైన ఎండల నేపథ్యంలో ఉక్కపోత, వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
రాష్ట్రంలో వడగాలులు, ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కలెక్టర్లకు అత్యవసర సూచనలు చేసింది. హీట్వేవ్ యాక్షన్ ప్లాన్ను అమలు చేయాలని, తాజా పరిస్థితులకు అనుగుణంగా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.
ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం జిల్లాలోనే జహీరాబాద్లో 42.7 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో 42.4, కోహీర్ పట్టణ
నగరంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి. ఎండ వేడిమి పెరుగుతుండటంతో పీఎం-2.5, పీఎం-10 ధూళి కణాల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది. ముఖ్యంగా పారిశ్రామిక వాడలు, నిర్మాణాలు జరు�
ఈసారీ వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Power Crisis | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కరెంటు కోతలు వేధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరెంటు కోతల సమస్య మరి
నాలుగైదు రోజులుగా నగరంలో విభిన్న వాతావరణం చోటుచేసుకుంటున్నది. పగలంతా భానుడు ఠారెత్తిస్తుంటే..సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. శనివారం ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల మోస్తరు వర్షం కురిసిం�
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సహజంగా మే నెల మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్లోనే రికార్డవుతున్నాయి. ఉద యం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడా�