ఈసారీ వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
Power Crisis | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దాంతో చాలా రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో కరెంటు కోతలు వేధిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కరెంటు కోతల సమస్య మరి
నాలుగైదు రోజులుగా నగరంలో విభిన్న వాతావరణం చోటుచేసుకుంటున్నది. పగలంతా భానుడు ఠారెత్తిస్తుంటే..సాయంత్రం వరుణుడు కరుణిస్తున్నాడు. శనివారం ఎండ దంచికొట్టగా, మధ్యాహ్నం తర్వాత పలుచోట్ల మోస్తరు వర్షం కురిసిం�
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. సహజంగా మే నెల మధ్యలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఏప్రిల్లోనే రికార్డవుతున్నాయి. ఉద యం 10 గంటల నుంచే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడా�
నగరంలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నానికి 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ గ్రేటర్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది
బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డుస్థాయిలో 25 డిగ్రీలకు చేరుకోవడంతో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 40 లక్షల మంది జనం సముద్రం ఒడ్డుకు చేరారు