ఇటీవ ల జరిగిన జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 సైక్లింగ్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియ ర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి వర్షిత్ ప్రతిభ చూపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన జాతీయ స�
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆ ధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్ లో సోమవారం ఎస్జీఎఫ్ అండర్-17 బాల,బాలికల హ్యాండ్బాల్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ �
క్రీడా కారులు జాతీయ స్థాయిలో ప్రతి భను చాటి అంతర్జాతీయ సాయ్థి లో రాణి ంచాలని జిలా ్ల అదనపు కలెక ర్ట్ తిరుపతి రావు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని బాల కిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 67వ రాష్�
ఆటల పోటీల్లో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశ
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకు రావాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి 67వ సూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ రెండో రోజు పట్టణంలోని ప్�
క్రీడలను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోట
పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల స్కూల్ గేమ్స్కు మోక్షం లభించింది. కొవిడ్ మూలంగా మూడేళ్లుగా ఆటలు లేక నిరాశతో ఉన్న క్రీడాకారుల్లో ఈ ఏడాది కొత్త ఉత్సాహం నిండింది.
అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. హైదరబాదీ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ టైటిల్ సాధించిన వార్త విన్న గంటల వ్యవధిలోనే.. మరో తెలంగాణ పిల్లాడు బంగారు పతకంతో మెరిశాడ�