National Crime Records Bureau: 2023లో సైబర్ నేరాలు పెరిగినట్లు ఎన్సీఆర్బీ తన నివేదికలో పేర్కొన్నది. ఆ ఏడాది మర్డర్ల సంఖ్య తగ్గినట్లు కూడా చెప్పింది. సైబర్ నేరాలు 31.2 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక ఎస్టీలపై క�
Fire accident | గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కరెంటు షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి భయాందోళనకు గురైన విద్యార్థులు భయంతో పాఠశాల ఆవరణలోని చెట్టు కిందకు పరుగులు తీశారు.
షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి పెడుతామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవా రం కలెక్టరేట్లో జడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగా�
గిరిజన రిజర్వేషన్ల పెంపునకు తాను అనుకూలంగా లేనని మోదీ ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. కోర్టు కేసుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొన్నటిదాకా తెలంగాణ బిల్లు ముసాయిదా తమకు అందలేదని చెప్తూ వచ్చిన �
సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షా ఫలితాల నిరీక్షణకు తెరపడింది. ఈ నియామకాలపై కొందరు పలు రకాల అభ్యంతరాలతో హైకోర్టులో కేసువేయడంతో ఫలితాల విడుదల నిలిపివేయగా, సీఎం కేసీఆర్ ఆదేశాలు, సంస్థ సీఎ�