విద్యార్థులు ప్రతి విషయాన్ని ప్రణాళికాయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహ విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ చేశా
కోటపల్లి ఎస్ఐ రాజేందర్ కృషి ఫలితంగా స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహం విద్యార్థులు పది పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే ఉద్యోగం చేస్తూనే.. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల
ఓ వార్డెన్ ముగ్గురు విద్యార్థులను చితకబాదగా.. ఓ విద్యార్థి చెయ్యి విరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కాకాజీకాలనీలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఆలస్యంగా వెలుగుచూసింది.
పెద్ద కొడప్గల్ ఎస్సీ బాలుర వసతిగృహంలో గురువారం ఉడికీ ఉడకని అన్నం తినడంతో నలుగురు విద్యార్థులు తీవ్ర కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు.
విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్డేడియంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా ప
వర్నిలోని ఎస్సీ బాలుర హాస్టల్లో నాణ్యమైన వంట సరుకులు వినియోగంచకపోవడంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం సిద్ధం చే