‘సిటీ’ క్రెడిట్ కార్డుపై ‘ఎస్బీఐ’ }
సిటీ బ్యాంక్ ఆధ్వర్యంలోనే క్రెడిట్ కార్డు బిజినెస్పై కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్...
ఎస్బీఐ| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత క�
న్యూఢిల్లీ: జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత ఐదేండ్లలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐఐటీ బాంబే జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎస్బీఐతోపాటు పలు బ్యాంకులు ఖాత�
ముంబై : తాము గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచినట్టు వచ్చిన వార్తలపై ఎస్బీఐ బుధవారం వివరణ ఇచ్చింది. హోంలోన్ వడ్డీ రేట్లను పెంచలేదని, గతంలో తాము పండుగ ఆఫర్ కింద ప్రకటించిన ప్రత్యేక రాయితీ మార్చి 31తో ముగిసిం�
గృహ రుణ వడ్డీరేటు పెంపుఏప్రిల్ 1 నుంచి 6.95% అమలుప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ అదనం న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఇంటి కోసం రుణం తీసుకోవాలని భావిస్తున్నవారికి చేదువార్త. దేశీయ బ్యాంకుల్లో అతిపెద్దదైన స్టేట్ బ్యాంక�
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హోమ్లోన్లపై వడ్డీరేటును పెంచింది. మార్చి 31 వరకూ అతి తక్కువ వడ్డీ రేటు (6.7 శాతం)కు హోమ్లోన్ అందించిన ఎస్బీఐ.. ఆ గడువు ము
ఎస్బీఐ యోనో కార్నివాల్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు అద్భుతమైన షాపింగ్ కార్నివాల్ ప్రకటించింది. ఇది ఆదివారం (ఏప్రిల్ 4) నుంచి ..
అలారం మోగకుండా..కెమెరా పసిగట్టకుండా..కేబుళ్లు కట్ చేసిన దొంగలుగ్యాస్కట్టర్తో లాకర్ ఓపెన్రూ.18.46 లక్షల నగదు, రూ.2.90 కోట్ల నగలు చోరీ పెద్దపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథన
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగులోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో దుండగులు చోరీకి తెగబడ్డారు. బుధవారం రాత్రి బ్యాంక్ వెనక కిటికీ పగులగొట్టి బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు.. లాకర్ల�
ఎస్బీఐ ఆకర్షణీయ పథకం మనలో ఎవరైనా సరే.. పెట్టుబడుల ద్వారానే భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకుంటాం. అయితే కొన్నిసార్లు ఈ పెట్టుబడులు లాభాన్నివ్వకపోగా.. అనేక సమస్యలను తెచ్చిపెడుతాయి. అందుకే సరైన చోటే మదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్ల కోసం టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తెచ్చాయి. అధిక వడ్డీరేటును అందిం�
న్యూఢిల్లీ, మార్చి 9: ప్రభుత్వ రంగంలోని మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు త్వరలో సమ్మె నిర్వహించనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సమ్మె ని�
న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) .. ఎవరికైనా వ్యక్తులు లేదా సంయుక్తంగా బంగారం కోనం దరఖాస్తు చేసుకున్న వారికి పలు రాయితీలు కల్పిస్తున్నది. 18 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికి రుణ పరపతి�