మనీ లాండరింగ్ కేసులో దాదాపు రెండేండ్ల తర్వాత ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు ఢిల్లీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణలో జాప్యం, సుదీర్ఘకాలం విచారణ ఖైదీగా ఉన్నందున ఆయనకు బెయిల్ మ�
తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడినట్టు విచారణ సంస్థలు నిరూపించినా తనను బహిరంగంగా ఉరి తీయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
Jail Superintendent suspension | మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ మంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నాయకుడు సత్యేందర్ జైన్కు తీహార్ జైల్లో వీఐపీ మర్యాదలు చేసినట్లు ఆరోపణలు రావడంతో
‘ప్రజా జీవితంలోకి రావడం, మంత్రి అవడమే నా తప్పు అయింది. లేకుంటే నాపై ఎలాంటి కేసులు ఉండేవి కావు’ అని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాక్ ఫంగస్ | దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో బుధవారం వరకు 1,044 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతన్నాయి. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కూడా 23 వేలకుపైగా మందికి కరోనా పాజిటివ్ వచ్చిం