టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న మహేష్కి రికార్డులు కొత్త కావు. సినిమాలు, సోషల్ మీడియా ద్వారా మహేష్ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరుతుంటాయి. తాజాగా ఆయన నటించిన సర్కారు వారి పాట సినిమా ద్వారా క�
ఇటీవల మహేష్బాబు జన్మదినం సందర్భంగా బర్త్డే బ్లాస్టర్ పేరుతో ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన టీజర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేష్బాబు సరికొత్త లుక్తో ఆకట్టుకున్నారు. పరశురా
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ మంచి ట్రీట్ కోసం ఎప్పుడా ఎన్నడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మహేష్ తన ఫ్యాన్స్ కోసం అర్థరాత్రి 12 గంటలకే అదిరిపోయే అప్డేట్ ఇచ్చి స్టన్ చేశారు. బర్త్ డే బ్ల�
కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో షూటింగ్స్ మొదలయ్యాయి.మేకర్స్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఈ రెండు మూడు రోజులలోనే సర్కారు వారి పాట, భీమ్లానాయక్,పుష్
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. శనివారం ఫస్ట్ నోటీస్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో మహేష్బాబు సరికొత్త కేశాలంకరణతో ైస్టెలిష్గా కనిపిస్తున్�
సూపర్స్టార్ మహేశ్బాబు సర్కారు వారి పాట నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 31 ఫస్ట్ నోటీస్ ఇస్తామని చెప్పిన చిత్ర యూనిట్.. ఇవాళ మహేశ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా మహేశ్ అభిమాన�
మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సర్కారు వారి పాట’ ఫస్ట్నోటీస్ పేరుతో మహే�
sarkaru vaari paata | స్టార్ హీరోలు దూకుడు పెంచారు. తమ సినిమాల అప్డేట్స్ ఇస్తూ ఆసక్తి రేకేత్తిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి కూడా సరికొత్త అప్డేట్ వచ్చింది.
Mahesh babu Birthday | మహేశ్ పుట్టినరోజుకు మరో 10 రోజులు మాత్రమే టైముంది. దీంతో అభిమానులు ఇప్పటి నుంచే సందడి మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు అనే హ్యాష్ట్య
సూపర్ స్టార్ మహేష్ బాబు, అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి షెడ్
చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఓ షెడ్యూల్ని దుబాయ్లో ముగించుకొ�
కరోనా సెకండ్ వేవ్ వలన అన్ని సినిమాల షూటింగ్స్కు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు కూడా బ్రేక్ పడింది. జూలై తర్వాత కరోనా ఎఫెక్ట
మహానటితో తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ప్రస్తుతం ఇతర భాషలలోను మంచి ఆఫర్స్ అందుకుంటుంది. వరస సినిమాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడూ ఫోటోషూట్స్ చేస్తూ �