సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు సోమవారం నుండి ఉచిత ఆహార పొట్లాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రోజూ మధ్య
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు, మే 11 : నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. పటాన్చెరు పట్టణంలోని కటికె బస్తీలో జరుగుతున్న �
కల్హేర్/సిర్గాపూర్, మే 10 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని కల్హేర్, సిర్గాపూర్ జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి అన్నారు. సోమవారం రెండు మండలాల్లో ముస్లింలకు రం�
సంగారెడ్డి, మే 10 : రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రం జాన్ తోఫాలను అందజేస్తున్నదని కులబ్గూ ర్ ఉపసర్పంచ్ హశం అలీ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కులబ్గూర్లో ముస్లింల�
ఎమ్మెల్యే మాణిక్రావు కల్వరీ టెంపుల్లో 100 పడుకలతో ఐసొలేషన్ ఐసొలేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ రాజర్షి షా జహీరాబాద్, మే 10 : కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్య�
రామచంద్రాపురం, మే 10 : ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్ అన్నారు. సోమవారం డివిజన్లోని శ్రీనివాస్నగర్కాలనీ, హనుమాన్ ఆలయం ఏరియాలో డ�
కరోనా రోగులకు ప్రభుత్వం అండప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలుసరిపడా ఆక్సిజన్ నిల్వలుసంగారెడ్డిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో రెమిడెసివిర్, కొవిడ్ మందులుకరోనా రోగికి నిత్యం రూ.250త�
జిల్లా కేంద్రానికి సమానంగా ‘కంది’ అభివృద్ధిఇంటింటికీ మిషన్ భగీరథ నీరుసీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపచ్చదనం, పరిశుభ్రతలో భేష్పల్లె ప్రగతిలో మారిన గ్రామ స్వరూపం ఒకప్పుడు అభివృద్ధిని ఎ�
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 9 : కరోనా సోకిన బాధితుల కోసం నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఉదార స్వభావం చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో కరోనాతో బాధపడుతున్న వారికి ఎమ�
పటాన్చెరు, మే 8 : కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీసుకున్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో ఎమ్మె ల్యే తన కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రజాప