ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికతో బొడిశెట్పల్లి పంచాయతీ రూపురేఖలు మారిపోయాయి. గ్రామస్తులు కలిసికట్టుగా ముందుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రజల భాగస్వామ
నారాయణఖేడ్, ఏప్రిల్ 1: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి రాజేశ్ తెలిపారు. గురువారం ఆయన నారాయణఖేడ్ మండ�
సంగారెడ్డి, ఏప్రిల్ 1 : జిల్లా పరిషత్ ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమే దీన్ ద యాళ్ ఉపాధ్యాయ్ స్వశక్తీ పురస్కారం రావడానికి ముఖ్య కారణమని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా �
కల్హేర్, ఏప్రిల్ 1: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారమవుతున్నాయని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం ఐకేపీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్�
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 7-15 రోజుల జైలు శిక్ష కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతోపాటు బండి సీజ్ ఆటోలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి జిల్లాలో ఇప్పటివరకు 5,256 ఆ�
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం సీఎం ప్రకటనతో రైతుల్లో ఆనందం ఏ గ్రేడ్కు రూ.1888,బీ గ్రేడ్కు రూ.1868 మద్దతు ధర మెదక్ జిల్లాలో 322,సంగారెడ్డి జిల్లాలో 127 కొనుగోలు కేంద్రాలు ప్రణాళికలను రూపొందించనున్నమార్కెటింగ్, �
అమీన్పూర్, మార్చి 30 : మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ వార్
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 30 : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల భర్తీకి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి కలెక్టర్ను ఆదేశించారు. మంగళవారం హైదరా�
నారాయణఖేడ్, మార్చి 30 : నిరుపేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం జగ�
అదనపు కలెక్టర్ రాజర్షి షాసంగారెడ్డి, మార్చి 30 : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు భగీరథ నీటి కోసం నల్లాలు బిగించాలని, ఐదేండ్లలోపు పిల్లలకు ఐఫా సిరప్ తాగించాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచ�
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిలాభాల బాటలో మహిళా రైతుఏడాదిలో రెండు పంటలు.. రూ.4లక్షల ఆదాయంతూప్రాన్ రూరల్, మార్చి 28 : ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పందిరిసాగు వ్యవసాయ పద్ధతుల్లో రైతులు తక్కువ పెట్టుబడితో అ
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ
సంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల ఖాళీలు 930ఎస్జీటీ 457, ఎస్ఏ 282..సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించిన అధికారులుఉద్యోగోన్నతులకు అవకాశంభర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వంసంగారెడ్డి, మార్చి 28 (నమస్తే �
కోహీర్ నుంచి ప్రయోగం45 కిలోమీటర్లు కరెంట్ లైన్ పూర్తివికారాబాద్ నుంచి కోహీర్ వరకు తీగల బిగింపుట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులుకోహీర్, మార్చి 28: వాయు కాలుష్యానికి చరమగీతం పాడేందుకు రైల్వేశాఖ ప్�