బొల్లారం, మే 8 : ఇతరుల నుంచి మనకు కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు కూడా మాస్క్ ధరించే వెళ్లాలని ఆరోగ్య శాఖ నిపుణులు సూచిస్తున్నారు. రెండు మాస్క్లు వాడితే ఇంక�
అందోల్, మే 8 :కన్న తల్లితండ్రులను జీవిత చరమాంకంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సొంత పిల్లలే వారిని గాలికోదిలేస్తున్న నేటి రోజుల్లో, అనారోగ్యంతో మంచాన పడిన అత్తకు సొంత బిడ్డలా, కన్న తల్లిలా అన్నీ తానై ప
జహీరాబాద్, మే 7 : ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం కోహీర్లో లబ్ధిదారులకు మంజూరైన కల్య�
జహీరాబాద్, మే 7 : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల్లో రసాయనాల పిచికారీ, ఇంటింటి సర్వే చేసి కరోనా బాధితులకు మందులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్�
బొల్లారం, మే 7 : మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ఆరోగ్య సర్వేలో పాల్గొనే సిబ్బందికి శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి మెడిసిన్ కిట్లను అందజేశారు. సర్వే సిబ్బందికి మున్సిపల్ కమిషన�
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 7 : కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వ
తెలంగాణ సరిహద్దుల్లో పోలీసు చెక్పోస్టుల ఏర్పాటు లాక్డౌన్తో నిలిచిపోయిన కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు జహీరాబాద్, మే 7 : 65వ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న�
సంగారెడ్డి : పిడుగుపాటుకు తల్లిదండ్రులు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మనుర్ తాండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష స
ఇంటింటి సర్వే నిర్వహించాలి స్లాట్ బుకింగ్ ద్వారానే వ్యాక్సిన్ ఇవ్వాలి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 5 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఔట్ పేషెంట్ సేవలు ప్రార
సంగారెడ్డి జిల్లాకేంద్ర దవాఖానలో.. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రూ.1.20 కోట్లతో డయాగ్నోస్టిక్ హబ్ 57 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు ఉచితం కొనసాగుతున్న డ్రై రన్.. త్వరలో అందుబాటులోకి ఆర్టీపీసీఆర్ కేంద్రం
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు డిపోల్లో ఏర్పాటు ఆదాయం పెంపునకు ఆర్టీసీ కొత్త మార్గం 11 మందికి 30 రోజుల శిక్షణకు శ్రీకారం శిక్షణకు ఒక్కొక్కరికి రూ.15,600 ఫీజు సీనియర్ డ్రైవర్తో శిక్షణ ప్రారంభానికి సిద్ధం చేసిన �
బస్ షెల్టర్గా పాడైన బస్సులు ఎండ నుంచి ప్రయాణికులకు ఉపశమనం తాగేందుకు మంచినీటి సౌకర్యం సేద తీరేందుకు మైకుల ద్వారా ప్రచారం సదాశివపేట, మే 4: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఆర్టీసీ బస్సు షెల్టర్లు అందుబ�
జహీరాబాద్, మే 4 : రైతులు పండించిన పంటలు నిల్వ చేసేందుకు గోదాములు, ఉద్యాన పంటలు నిల్వ చేసేందుకు శీతల గోదాము ఏర్పాటు చేసేందుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. నాబార్డు ఆర్థిక సహాయంతో ‘జహీరాబాద్ రైతు ఉత్పత్�