గుమ్మడిదల, మే 4 : అడవుల రక్షణతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. మండుటెండలో వన్యప్రాణులు దూప తీర్చుకోవడానికి రోడ్లుపైకి రాకుండా ఈ వేసవికాలంలో అడవిలో ఉన్న సాసర్ పిట్లలో నిత
సంగారెడ్డి : కఏ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కొవిడ్ వ్యాక్సినేషన్లు అందించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. మే 1వ తేదీ వరకు సంగారెడ�
పటాన్చెరు, మే 3 : పటాన్చెరు ప్రభుత్వ ఏరియా దవాఖానలో 70 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామని, దవాఖానలో ఆక్సిజన్ కొరత రాకుండా ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచ�
అందోల్, మే 3: ప్రభుత్వ దవఖానల్లో కరోనా బాధితులకు అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందించేందుకు తగిన సదుపాయాలు ఉన్నాయని, సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేటలోని ప
కొండాపూర్, ఏప్రిల్ 26 : రైతులకు అందుబాటులో ధాన్యం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం కొండాపూర్ మండలం మల్కాపూర్, తొగర్పల్లి గ్రామాల్లో ప్రభుత్వం ఆధ్వర్
సంగారెడ్డి : పదకొండు నెలల ఓ చిన్నారి చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంది. పాప ప్రాణాలు దక్కాలంటే 16 కోట్ల రూపాయలు అవసరం. అంత స్థోమత లేని సిద్దిపేట జిల్లాకు చెందిన ఆ పేద జంట ఆదుకునేవా�
దడపుట్టిస్తున్న సెకండ్ వేవ్.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు మూసివేత పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు వ్యాక్సినేషన్ మరింత వేగవంతం నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పంట
రైతు వేదికలకు చర్చావేదికలు కావాలి ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ దేవరంపల్లి, జీర్లపల్లి, ఏడాకులపల్లి గ్రామాల్లో రైతు వేదికలు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీఝరాసంగం, ఏప్రిల్ 19: రైతు సంఘ
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యేనారాయణఖేడ్/కల్హేర