జిన్నారం, ఏప్రిల్ 11 : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం జిన్నారం, శివనగర్ గ్రామాల
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రంలో పూలే జయంతి సంగారెడ్డి, ఏప్రిల్ 11: విద్యతోనే సమానత్వం వస్తున్నదని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నా�
ఐడీఏ బొల్లారం | సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను ఓ వ్యక్తి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్లో ఎలక్ట్రీషియన్ న�
బొల్లారం, ఏప్రిల్ 10 : జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం లో అధికార
గుమ్మడిదల, ఏప్రిల్ 9 : కొవిడ్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని ఎస్ఐ విజయకృష్ణ అన్నారు. శుక్రవారం బొంతపల్లి జాతీయ ప్రధాన రహదారి పై మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వా హనదారులకు సర్�
సంగారెడ్డి, ఏప్రిల్ 9 : పరిశ్రమలు, వివిధ కర్మగారాల్లో పనిచేస్తున్న 45 ఏండ్లు దాటిన వారికి పని చేసే చోటనే కొవిడ్ వ్యాక్సిన్ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక�
రంజోల్లో మిషన్ భగరీథ పెండింగ్ పనులు పూర్తి చేయాలి పస్తాపూర్లో రూ. కోటితో వైకుంఠధామం నిర్మాణం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, అడిషనల్ కలెక్టర్ రాజర్షి
సదాశివపేట, ఏప్రిల్ 9: భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలకు తోడు ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి చిన్నారి కూతుళ్లకు విషం తాగించి, తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓచిన్నారి మృతిచెందగా, తండ్రి ప
వర్గల్, ఏప్రిల్ 9 : పవిత్ర గోదావరి జలాలు పరుగు పరుగునా ఉరకలేస్తూ శుక్రవారం వర్గల్ మండలంలోని ఊర్లు, కుంటలు, చెరువులు ఒర్రెలు, వంపులు తిరుగుతూ హల్దీవాగులోకి పయనమయ్యాయి. గోదావరి జలాలను విడుదల చేసి నాల్గో ర�
సదాశివపేట| జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్కు
రూ.12 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు వానకాలంలోగా పూర్తిచేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చెక్డ్యాంల నిర్మాణంతో 11వేల ఎకరాలకు మేలు భూగర్భ జలాలతోపాటు పంట దిగుబడులు పెరిగే అవకాశం హర్షం వ్యక్తంచేస్తున్న జహీర�
అధికారులతో కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 8: కరోనా ఉధృతి నివారణకు విస్తృత చర్యలు చేపట్టాల ని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వైద�