సంగారెడ్డి, ఏప్రిల్ 9 : పరిశ్రమలు, వివిధ కర్మగారాల్లో పనిచేస్తున్న 45 ఏండ్లు దాటిన వారికి పని చేసే చోటనే కొవిడ్ వ్యాక్సిన్ టీకా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక�
రంజోల్లో మిషన్ భగరీథ పెండింగ్ పనులు పూర్తి చేయాలి పస్తాపూర్లో రూ. కోటితో వైకుంఠధామం నిర్మాణం అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, అడిషనల్ కలెక్టర్ రాజర్షి
సదాశివపేట, ఏప్రిల్ 9: భార్యాభర్తల మధ్య వచ్చిన విభేదాలకు తోడు ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి చిన్నారి కూతుళ్లకు విషం తాగించి, తానూ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఓచిన్నారి మృతిచెందగా, తండ్రి ప
వర్గల్, ఏప్రిల్ 9 : పవిత్ర గోదావరి జలాలు పరుగు పరుగునా ఉరకలేస్తూ శుక్రవారం వర్గల్ మండలంలోని ఊర్లు, కుంటలు, చెరువులు ఒర్రెలు, వంపులు తిరుగుతూ హల్దీవాగులోకి పయనమయ్యాయి. గోదావరి జలాలను విడుదల చేసి నాల్గో ర�
సదాశివపేట| జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్కు
రూ.12 కోట్లతో అధికారుల ప్రతిపాదనలు వానకాలంలోగా పూర్తిచేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చెక్డ్యాంల నిర్మాణంతో 11వేల ఎకరాలకు మేలు భూగర్భ జలాలతోపాటు పంట దిగుబడులు పెరిగే అవకాశం హర్షం వ్యక్తంచేస్తున్న జహీర�
అధికారులతో కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 8: కరోనా ఉధృతి నివారణకు విస్తృత చర్యలు చేపట్టాల ని కలెక్టర్ ఎం.హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వైద�
110 కేంద్రాలకు చేరుకున్న 4.41 లక్షల బ్యాగులు కొరత లేకుండా అధికారుల చర్యలు సంగారెడ్డి ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నా యి. సంగారెడ్డి జిల్లాలో 143 కొనుగోలు కేంద్ర�
సంగారెడ్డి జిల్లాలో 143 కేంద్రాల ఏర్పాటు 1.60 లక్షల టన్నుల సేకరణే లక్ష్యం మెదక్ జిల్లాలో 4,92,247 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పౌర సరఫరాల సంస్థ సంగారెడ్డి ఏప్రిల్ 7 (నమస్తే త
పటాన్చెరు, ఏప్రిల్ 7 : కొవిడ్ నిబంధనలను అందరం పాటిద్దామని, రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులకు దూరంగా ఉంటేనే రక్ష అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే క్యా�
కొవిడ్ నిబంధనలు పాటించాలి మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా సంగారెడ్డి జిల్లాలో కొవిడ్ టీకాల లక్ష్యం 3,35,726 జిల్లాలో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారు 41, 434 సెలవు దినాల్లో కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ ‘నమస్�
సదాశివపేట, ఏప్రిల్ 7 : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. బుధవారం సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో శనిగల కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి మాజీ ఎమ