రెండు ట్యాంకుల ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లుమూడు అంగన్వాడీ కేంద్రాలు, వందశాతం మరుగుదొడ్లుఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం,హరితహారం మొక్కలుతుదిదశకు చేరుకున్న గ్రామపంచాయతీ, డ్వాక్రా భవనంత్వరల�
ఉపవాసాలకు సిద్ధమౌతున్న ముస్లింలు 30రోజుల రోజాలతో ఆధ్యాత్మిక మాసం 5 పూటలు నమాజులతో భక్తుల దీక్ష పూర్తి ఖురాన్ పఠనం తరావీ నమాజుల ప్రత్యేకత మనిషిలో సత్ప్రవర్తను పెంచే నెల అంటున్న మౌల్వీలు పటాన్చెరు , ఏప�
కంది, ఏప్రిల్ 13 : సంగారెడ్డిలో ఇకపై ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే పసిగట్టే అవకాశం ఉంది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా పట్టణంలోని పలు ప్రధాన కాలనీ�
కోహీర్, ఏప్రిల్ 13 : గోమాతను సంరక్షించేందుకు గోశాలలు ఏర్పాటు చేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. మంగళవారం కోహీర్ మండలంలోని బడంపేట రాచన్నస్వామి దేవాలయం ఆవరణలో ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి గ�
రాయపోల్, ఏప్రిల్ 11 :కొత్తగా ఏర్పడ్డ రాయపోల్ మండల కేంద్రం పల్లెప్రగతితో అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నది. 3192 జనాభా ఉన్న ఈ గ్రామంలో, 1036 ఇండ్లు ఉన్నాయి. 2900 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రూ.4లక్షలతో ఏర్పాటు చే
చేర్యాల/మద్దూరు/ధూళిమిట్ట/బెజ్జంకి/అక్కనపేట/ మిరుదొడ్డి/కోహెడ/హుస్నాబాద్/హుస్నాబాద్ టౌన్/ దౌల్తాబాద్, ఏప్రిల్ 11: పేద, బడుగు బలహీన వర్గాల వారు కూడా అక్షర జ్ఞానం నేర్చుకోవాలని, తద్వారా ఆర్థికంగా, సామాజ�
జిన్నారం, ఏప్రిల్ 11 : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానం అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రం జిన్నారం, శివనగర్ గ్రామాల
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలే సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రంలో పూలే జయంతి సంగారెడ్డి, ఏప్రిల్ 11: విద్యతోనే సమానత్వం వస్తున్నదని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నా�
ఐడీఏ బొల్లారం | సంగారెడ్డి ఐడీఏ బొల్లారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యతో పాటు అత్తను ఓ వ్యక్తి హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్లో ఎలక్ట్రీషియన్ న�
బొల్లారం, ఏప్రిల్ 10 : జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీలోని ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకునేలా అవగాహన కల్పించాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం లో అధికార
గుమ్మడిదల, ఏప్రిల్ 9 : కొవిడ్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని ఎస్ఐ విజయకృష్ణ అన్నారు. శుక్రవారం బొంతపల్లి జాతీయ ప్రధాన రహదారి పై మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వా హనదారులకు సర్�