అభివృద్ధి పనులు వే గంగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అధికారులతో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్
ధాన్యపు రాశులు ఖాళీ అవుతున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధనాధన్ వడ్ల కాంటా జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఏ-గ్రేడ్ రకానికి రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 చొప్పున ధాన్య�
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్, మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిషార నిమిత్తం సంబంధి