రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు సిద్ధమైన ప్రభుత్వ ప్రయత్నాలకు బీఆర్ఎస్ అడ్డుకట్ట వేయడాన్ని స్వాగతిస్తూ.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా నాగార్జునసాగర్ నిండుగా నీళ్లున్నా కడమ కాలువ పరిధిలోని ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు.
తెలంగాణ రైతాంగ సమస్యలపై పార్లమెంట్లో గొంతెత్తి నిలదీశానని, మళ్లీ కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు.
కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఈ నెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అధినేత కేసీఆర్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తరలిరావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన నిర్వహించారు. జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ ఆడిట్ ఫారాలపై చర్చించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు, సీఎంలు ఎందుకు రాజీనామా చేయలేదని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.