వెంకటాపూర్,నారాయణపూర్ ఇసుక రీచ్ ల రద్దుపై మండల ప్రజలు, ట్రాక్టర్ యజమానులు మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. కామారెడ్డి -కరీంనగర్ ప్రధాన రహదారి పై తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా శుక్రవారం రాస్తారోకో చేశారు.
కోనరావుపేట మండలం వెంకట్రావుపేట, బావుసాయిపేట మధ్య మూలవాగులో ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మిస్తున్నది. చెక్ డ్యాం వద్ద ఉన్న ఇసుకను, సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ నుంచి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు, మర�
గోదావరి, మానేరు నదుల్లో పేరుకుపోయిన ఇసుకను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రణాళిక రూపొందించింది. 2.59 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక రీచ్కు స్కెచ్ వేసింది.
రాజోళి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ దగ్గర ఏపీకి చెందిన గ్రామస్తులు పోలీస్ అధికారులతో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇసుక సరఫరాలో అక్రమాలపై టీజీఎండీసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. వాట్సాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునేలా కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు రీచ�
కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం మామిడిపల్లి మూలవాగులో ఇసుకను రీచ్ను ఏర్పాటు చేసింది. ఇసుక అవసరమున్న వారు సర్కారుకు నగదు చెల్లించి వారానికి రెండుసార్లు (మంగళవారం, శనివా
ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగా ఇసుక రవాణా చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు పేర్కొన్నారు. సోమవారం వేంపల్లి గ్రామ శివారులోని గోదావరిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను జిల్లా అదనపు కలెక్టర్ మో�