నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మంజీర నది తీరాన ఉన్న సిద్ధాపూర్, ఖండ్గావ్ ఇసుక క్వారీలను గురువారం అధికారులు మూసివేయించారు. నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ‘మంజీరకు గర్భశోకం!’ పేరిట బుధవారం ప్రత్�
షెడ్యూల్ ఏరియాలోని ఇసుక క్వారీలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స్ నర్సింహ ఆరోపించారు. సోమవారం ఆదివాసి నవనిర్మాణ సేన
క్వారీల్లో ఇసుక తవ్వకం, లారీల్లో లోడింగ్, స్టాక్యార్డుల వరకు రవాణా, స్టాక్యార్డుల నిర్వహణ తదితర పనులతోపాటు ఇసుక తవ్వకానికి అవసరమైన ఎక్స్కవేటర్లు, ఇసుక రవాణా కోసం టిప్పర్లను సమకూర్చేందుకు టీజీఎండీస
CP Srinivas రామగుండం సీపీ శ్రీనివాస్ ఇసుక క్వారీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా క్వారీల్లోని రికార్డులను పరిశీలించారు. ప్రతీ రోజు ఎన్ని లారీలు లోడ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఓవర్
ప్రభుత్వ ఇసుక క్వారీలు అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నా యి. గిరిజన సహకార సంఘాలకు చెందాల్సిన ఇసుక రీచ్లను అధికారుల అండదండలతో అధికార పార్టీ నేతలు, అనధికార కాంట్రాక్టర్లు సొంతం చేసుకున్నారు. నిబ�
మంజీరా నది తీరాన సిద్ధాపూర్ ఇసుక క్వారీలు రైతాంగం పాలిట శాపంగా మారాయి. క్వారీల నుంచి ఇసుక లోడ్తో వచ్చే టిప్పర్లు, ట్రాక్టర్లతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్ధాపూర్ వద్ద స్థానిక అవసరాల కోసం ప
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక క్వారీలు మూతపడి ఆరు నెలలు గడుస్తున్నా రవాణా మాత్రం జోరుగా నడుస్తున్నది. స్టాక్ యార్డుల పేరుతో యథేచ్ఛగా అక్రమ తోలకాలు కొనసాగుతున్నాయి. జిల్లా నుంచి అనేక ప్రాంతాలతోపా