అబిడ్స్ : దీపావళి పండుగను పురస్కరించుకుని సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్థరాత్రి వరకు పుర వీధులలో సదర్ ఉత్సవాలను నిర్వహించిన యాదవ సోదరులు, శనివారం నగరంలోని వైఎంసీఏ నారాయణగూడలో ప్ర�
మాదాపూర్ : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జెమ్ మోటార్ అధినేత రాజు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సమ్మేళనాన్ని శుక్రవారం రాత్రి మాదాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవెళ్�
దీపావళి సందర్భంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఈ ఉత్సవాల్లో నాలుగు దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఒక్కో దున్నపోతు ధర తెలిస్తే మీరు షాక్ అవడం పక్కా.. మరి వ�
ఎల్బీనగర్ : యాదవుల ఐక్యతకు వేదిక సదర్ సంబురమని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. కొత్తపేట యాదవ సంఘం అధ్యక్షుడు తోట శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమ
కాచిగూడ, నవంబర్ 3: దీపావళి పండుగను పురస్కరించుకుని హర్యానా రాష్ట్రం నుంచి ప్రసిద్ధిగాంచిన బహుబలి దున్నపోతును రూ.5 కోట్లు ఖర్చు చేసి చెప్పల్బజార్కు తీసుకువచ్చారు. కాచిగూడకు చెందిన అఖిల భారతీయ యాదవ మహా�
మణికొండ : సదర్ సయ్యాటకు నగర శివారు ప్రాంతంలోని నార్సింగిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి హర్యానా రాష్ట్రం నుంచి ఆల్ఇండియా చాంపియన్గా నిలిచిన ‘చాంద్వీర్’, అదేవిధంగా
రెండింటి విలువ రూ.16 కోట్లు.. 6న ఉత్సవాలు కవాడిగూడ, అక్టోబర్ 31: దీపావళి ఉత్సవాల్లో భాగంగా 6న హైదరాబాద్లో సదర్ ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ముషీరాబాద్కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి, టీఆర్