జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మహాభిక్ష, పడిపూజ కార్యక్రమాలను ఆదివారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది గురుస్వాములు, మాలధారులకు పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ప్రధాన అర�
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరుగుతున్నది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి భక్తుల రాక విపరీతంగా ఉ
Sabarimala temple | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం ( Sabarimala Temple) వద్ద అపశృతి చోటుచేసుకుంది. దర్శనం కోసం క్యూలైన్లో వేచివున్న తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి చెందిన ఓ 11 ఏళ్ల బాలిక ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు క
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం అద్దె ప్రాతిపదికన సూపర్లగ్జరీ బస్సులను సమకూర్చేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. సుశిక్షతులైన డ్రైవర్లతో, భద్రమైన ప్రయాణానికి అవకాశం కల్పించనున్నట్టు ఆర్టీసీ ఒక ప్రక