సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో గులాబీ దళం కదం తొక్కింది. కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు నిరసన దీక్ష కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీని, ప్రతి ఎకరాకూ రూ.7,500 రైతుభరోసాను వర్తింప చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకు నల్లగొండ క్లాక్టవర్ సెంటర్ వేదిక�
బీఆర్ఎస్ పార్టీని తిట్టడంలో పోటీ పడుతున్న బీజేపీ నేతలకు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చే దమ్ము లేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు.
‘మాది మూడు పంటల నినాదం.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంటు నినాదం.. అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది గంటలు సక్రమంగా కరెంటు ఇవ్వలేని కాంగ్రెసోళ్లు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట�
మనది మూడు పంటల నినాదం అయితే.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంట్ విధానమని.. ఏ సర్కారు కావాలో ఆలోచించుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఖైరి, ధనోర, సాంగ్వీ రైతు వేదికల�
రేవంత్రెడ్డి.. నీకు ఎవుసం గురించి తెలుసా? ఎప్పుడైన పొలం వద్దకు వెళ్లినవా? రైతులతో మాట్లాడిన ముఖమేనా? ఏసీ గదుల్లో కూర్చొని ఏదో రాసుకచ్చుకొని సదివితే కుదరదు. మా బాధలు తెలియాలంటే చేల వద్దకు రా.. రోజంతా మాతో ఉ�
కాంగ్రెస్ హయాంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి రైతు వేదికలో నిర్వహించిన రైతు సదస్సుకు హాజరై మాట్�