రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం రైతు దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరూరా రైతు సంబురాలు అంబరాన్నంటాయి. డప్పుల దరువులు, రైత�
తెలంగాణ వ్యవసాయం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని, అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఇక్కడి సంక్షేమ పథకాలు ఇవ్వాలన్న డిమాండ్ ఏర్పడిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అన్ని రైతు వేదికల్లో వేడుకలను నిర్వహించగా, ప్రతి పల్లె నుంచీ రైతులు కదిలివచ
రైతుబంధు, రైతు బీమా అందిస్తూ తెలంగాణ సర్కారు రైతు నేస్తంలా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని కడిపికొండలో నిర్వహించిన రైత�
‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ అన్నట్లు దారి పొడవునా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ర్యాలీగా రైతు వేదికల వైపు కదిలాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాల ప్రదర్శనలతో ఇటు ఆడబిడ్డలు, రైతులంతా స్థానిక ప్రజాప్రతి�
దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం వేలేరు మండలంలోని సోడాషపల్లి, వేలేరు,
తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఆనాటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ సంకల్పబలంతో ఎవుసం పండుగలా మారింది. కేవలంలో మూడేళ్ల స్వల్పవ్యవధిలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ముఖచిత్ర�