పరిగి : రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ సూచించారు. మంగళవారం పరిగి మండలం చిగురాల్పల్లి, రంగంపల్లి గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను
ఆన్లైన్లో నమోదు చేయకున్నా ఏవో అనుమతితో ధాన్యం అమ్ముకోవాలి బొంరాస్ పేట : వానాకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శు�
ధారూరు : రైతులు యాసంగిలో వరిపంటకు బదులు లాభదయాకమైన ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆధ్వర్యంల
కేసముద్రం : రైతులు ఆరుగాలం పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని తాళ్ళపూసపల్లి, ధన్నసరి గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యం�
బచ్చన్నపేట : ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే తరలించి రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం మండలంలోని తమ్మడపల్ల�
రాయపర్తి : మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఇందిరాక్రాంతి పథకం-మహిళా స్వయం సహాయక సంఘాల సంయు క్త నిర్వాహణలో ఏర్పాటు చేసిన వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి ముఖ్య అతిథిగా �
తొరూరు : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశించారు. మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి రైతులు, అధికారులతో మాట�
జనగామ రూరల్ : ధాన్యం కొనగుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు అన్నారు. బుధవారం మండలంలోని పెంబర్తి, వెంకిర్యాల గ్రామాల్లోని ధాన్యం కొ�