చింతకాని మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’కు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లింగాల కమల్రాజు ఆరోపించారు. మంగళవారం �
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కాస్త ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాష్ట్�
KTR | రేవంత్ రెడ్డి ఒక ఎకరానికి రైతుబంధు వేయడానికి ఒక సభ పెడుతున్నాడని అన్నారు. కేంద్రం మీద యుద్దం చేస్తా, పంట కొనిపిస్తా అని మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తీస్మార్ ఖాన్ లాగా డైలాగులు కొట్టిండు. ఇప్పుడు మోదీ ఎం�
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించాల్సిన రైతు మేళా వర్షం కారణంగా రద్దయి�
మధిర నియోజకవర్గం చింతకానిలో ఈ నెల 30న ‘రైతు ఆశ్వీరాద సభ’ పేరుతో ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ‘పచ్చని చెట�
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశ�