వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకునేందుకు.. నీటి సరఫరా లో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటి మరమ్మత్తులు చేపట్టెందుకు మునిపల్లి మండలానికి (Munipalli) గత మే నెలలో ప్రభుత్వం రూ.5లక్షలు విడుదల �
మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే
కొమ్మెర జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే గడ్డం వివేక్ నూతన బోరు వేయించగా, విద్యార్థుల తాగు నీటి సమస్యకు పరిష్కారం లభించింది. 8 నెలలుగా విద్యార్థులు తాగు నీటికి తిప్పలు పడుతున్నారు. ఈ విషయమై ఈ నెల 7న ‘నమస్తే తె�
మండలంలోని టేకులగూడెం చెలక గ్రామానికి తాగునీళ్లు వచ్చాయి. ‘గోదావరి నీళ్ల కోసం..’ శీర్షికన గ్రామస్తులు కాలినడకన రెండు కిలోమీటర్లు వెళ్తున్నారని ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారుల�
బోరు కోసం చందాలు వేసుకొన్న మొత్తాన్ని అధికారులు వాపస్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొన్నది. అధికారులకు విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఇంటికి �
తాగు నీటి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేశ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ పంచాయతీ పరిధిలోని బోజ్జు కొలాంగూడ నెలకొన్న నీటి సమస్యపై ‘గిరిజను�