అర్హులైన పేదలను ఇందిరమ్మ ఇండ్లకు ఎంపిక చేయడంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యం తగదని, అర్హులను ఎంపిక చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అధికారులపై జిల్లా కలెక్ట�
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారపక్షం సుమారు నాలుగు గంటలపాటు తర్జన భర్జన పడింది. జగదీశ్రెడ్డి ప్రసంగంలో తప్పు దొర్లిందని, ఆయన వ్యాఖ్య�
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, అధికార పక్షం తమను కనీసం సంప్రదించలేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో హింస పేట్రేగిపోతున్నది. బుధవారం దక్షిణ 24 పరగణాలు, బంకురా జిల్లాల్లో ఘర్షణలు చెలరేగడంతో అల్లరి మూకలను పోలీసులు చెదరగొట్టారు.
వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య వాద వివాదాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల ఆయా రాజకీయ పక్షాల దృ క్పథం ఏమిటి అనేది ప్రజలకు ఆసక్తి కలిగ�