ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో మే 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలను సజావుగా నిర్వహించాలని మంగళవారం సంబంధిత అధికారులను ఎస్సీఆర్ జీఎం ఆదేశించారు.
గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉద యం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లోనూ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయి. స్టేట్మెంట్ ఆధారమైనవి ఎక్కువగా ఉండటం, ప్రశ్నలు పెద్దవిగా ఉండటంతో అభ్యర్థులకు సమయం సరిపోల
ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులు ఆఖరుకు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కనీసం గోడును వినకపోవడంతో గ్రూప్-2ను వాయ�
గ్రూప్-2 పరీక్షల సమయంలోనే రైల్వే రిక్రూట్మెంట్బోర్డు(ఆర్ఆర్బీ) పరీక్షలున్నాయి. ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో ఏ పరీ క్ష రాయలో తెలియక అభ్యర్థులు సతమతమవుతున్నారు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం బెంగళూరు నుంచి తిరుపతి మధ్య స్టేషన్లో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఎస్సీఆర్ జోన్