IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ వేలానికి సమయం దగ్గరపడుతోంది. మరోవైపు అట్టిపెట్టుకుంటున్న ఐదుగురు ఆటగాళ్ల జాబితాను ఇవ్వాలని ఐపీఎల్ పాలక మండలి ఫ్రాంచైజీలను కోరింది. రిటైన్ ప్లేయర్ల(
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ప్రపంచ క్రికెట్ దృష్టిని తన వైపు తిప్పుకున్న ఆటగాళ్లలో సన్రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఒకడు. క్రమం తప్పకుండా 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ అంద�
చండీగఢ్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య ఆట మొదలైందంటూ బీజేపీ విమర్శించింది. పంజాబ్లో మొత్తం 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఇందులో
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో అసువులు బాస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు తమ కన్నవారిని కోల్పోగా, తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆర్పీసింగ్ తండ్రి కన్నుమూశారు. గత
న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివప్రసాద్ సింగ్ కరోనా వైరస్తో పోరాడుతూ బుధవారం కన్నుమూశారు. తన తండ్రి మృతిచెందిన విషయాన్ని ఆర్పీ సింగ్ ట్విటర్లో వెల్లడించారు. ‘నా తండ్రి శ