జిల్లాలో రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన రౌడీషీటర్లతో మంగళవారం సమావేశం న�
ప్రజా జీవితానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే రౌడీలు, గుండాల కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు.
నడిగడ్డ హక్కుల సమితి నేత రౌడీయిజం రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నది. బీఆర్ఎస్ నేతలే టార్గెట్గా పెట్టుకొని దాడులు చేస్తున్న ఘటనలు జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి.