మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి పంచాయతీలోని కొత్త తిరుమలాపూర్ అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్లో రెండు అంగన్వాడీ సెంటర్ల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేసిన కుళ్లిపోయిన కోడిగుడ్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్�
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర అంగన్వాడీ కేంద్రంలోనూ కుళ్లిన కోడి గుడ్లు వెలుగుచూశాయి. గత సోమవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట, జనగామ జిల్లా నర్మెట మండలం మల్కపేటలో కుళ్లిన కోడిగుడ్ల కారణంగ
అంగన్వాడీ కేంద్రాలకు అందించే గుడ్ల పంపిణీ విషయంలో నాణ్యత పాటించకుంటే సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి హెచ్చరించారు.
Odisha train crash | ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha train crash) ధ్వంసమైన కోచ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ధ్వంసమైన ఆ రైలు బోగీలో మృతదేహాలు ఇంకా ఉండవచ్చని, అవి కుళ్లడం వల్లనే �