Earthquake | రోహ్తక్లో గురువారం తెల్లవారు జామున రిక్టర్ స్కేల్లో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రోహ్తక్ నగరానికి తూర్పున 17 కిలోమీటర్ల దూరంలో భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించిన�
రోహ్తక్ వేదికగా శుక్రవారం నుంచి 6వ జాతీయ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ మొదలుకానుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 640 మందికి పైగా బాక్సర్లు టోర్నీలో పోటీపడే అవకాశముంది. మొత్తం 13 విభాగాల్లో బాలుర�
Husband Kills Wife | మొబైల్ హాట్స్పాట్ షేర్ చేసేందుకు భార్య నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
Bishnoi Gang Kills Man | లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన మైనర్ సభ్యులు ఒక వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి హత్య చేశారు. (Bishnoi Gang Kills Man) తన కుమారుడ్ని ఏమీ చేయవద్దని అతడి తల్లి ప్రాధేయపడగా, భార్య మాత్రం పిల్లలను తీసుకుని అక్క�
MDU | హర్యానాలోని రోహ్తక్లో ఉన్న మహర్షి దయానంద్ యూనివర్సిటీలో (MDU) కాల్పులు కలకలం సృష్టించాయి. శనివారం రాత్రి వర్సిటీ క్యాంపస్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో నలుగురు
డేరా బాబాకు కరోనా పాజిటివ్ | డేరా బాబాగా పేరొందిన డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆదివారం కరోనా పాజిటివ్గా పరీక్షలు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
చండీగఢ్: హర్యానాలోని ఒక గ్రామంలో అనూహ్యంగా 28 మంది మరణించారు. దీంతో కరోనా వ్యాప్తి భయంతో ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేశారు. రోహ్తక్ జిల్లాలోని టిటోలి గ్రామంలో ఇటీవల 28 మంది చనిపోయారు. బుధవారం గ్రా�