రోహిణి కార్తెలోనే కృష్ణానదికి వరద వస్తోంది. వరద నీటిని ఒడిసిపట్టేందుకు పక్క రాష్ట్రం ప్రణాళికలు వేస్తుంటే కృష్ణానదిలో అత్యధిక భాగం వాటా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పాలకులు అందాల భామల ఉచ్చులో పడి �
ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్త�
రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�
భానుడు ఉగ్రరూపం దాల్చాడు.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా విరుచుకుపడుతున్నాడు.. ఉదయం 10 గంటలు దాటకముందే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.. బొగ్గు బావులు �
రోహిని కార్తేలో రోకల్లు పగిలే ఎండలు కొడుతున్నాయి. శనివారం ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రత ఆల్టైం రికార్డ్ నమోదైంది. హుజూర్నగర్ మండలం లక్కవరం రోడ్డులో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా జిల్లా సగటు కనిష్ట ఉష్ణో�
రోహిణి కార్తె వచ్చిందంటే రైతులు విత్తనాలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఇదే అదునుగా నాసిరకం విత్తనాలను అంటగట్టేందుకు కొందరు విత్తన విక్రయ దళారులు గ్రామాల్లోకి వెళ్లి రైతులను నమ్మిస్తూ వారికి అంటగడు�