రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థిగా జీవన్రెడ్డి పోటీ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో శనివారం నిర్వహించిన బీజేపీ ముఖ్యకార్యకర్�
రహీమా ఖుషీ.. మయన్మార్లోని కుతూపలాంగ్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్న పేద రోహింగ్యా కుటుంబంలో పుట్టింది. అక్కడి క్యాంప్ స్కూల్లోనే ఐదో తరగతి వరకు చదివింది. రోహింగ్యా మహిళల దుస్థితిని కళ్లారా చూసిన �
రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ నేతలకు సైద్ధాంతికపరంగా స్పష్టమైన వైఖరి లేదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోహింగ్యాలకు పునరావాసంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని విశ్వ హిందూ పరిషత్ (పీహెచ్పీ) తప్పుపట్టింది. వారిని వెంటనే దేశం నుంచి పంపేయాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చే�
అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోల�
వాషింగ్టన్: యూకే, అమెరికాలోని వేలాది మంది రోహింగ్యా ముస్లిం శరణార్థులు మెటా సంస్థ(ఫేస్బుక్)పై 150 బిలియన్ డాలర్ల (రూ.11 లక్షల కోట్లు) దావా వేశారు. తమ కమ్యూనిటీకి వ్యతిరేకమైన విద్వేష ప్రసంగాలను ఫేస్బుక్
ఢాకా: పేరుగాంచిన రోహింగ్యా నేత మొహిబుల్లాను కాల్చి చంపారు. బంగ్లాదేశ్లో కోక్స్ బజార్లో ఉన్న శరణార్థుల క్యాంపులో ఆయన్ను హతమార్చారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కుటుపలాంగ్లో ఉన్న ఆఫీసు �
నెపితా: బౌద్ద గురువు అసిన్ విరాతును మయన్మార్ మిలిటరీ రిలీజ్ చేసింది. జాతీయోద్యమ, ముస్లిం వ్యతిరేక ప్రసంగాలు చేయడంలో విరాతు దిట్ట. గత ప్రభుత్వం విరాతుపై దేశద్రోహం కేసులు నమోదు చేసింది. అయితే
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అక్రమంగా నివసిస్తున్న నలుగురు రోహింగ్యాలను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిని హఫీజ్ షఫీక్, అజీజుర్ రెహ్మాన్, ముఫ�
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లోని ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల క్యాంప్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోగా, 400 మంది జాడ తెలియడం లేదు. ఈ క్యాంప్లో సుమారు పది లక్షల మంది రోహింగ