నరేంద్ర మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని రాజ్యాంగ సంస్థలు హైజాక్ అయ్యాయని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆదివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీల�
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీహార్ బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో పాట్నాలో ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగ్లాను తేజస్వీ యాదవ్ ఇటీవలే ఖాళీ చేశారు.
ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నత స్థానాల్లో నియామకాలకు లేటరల్ ఎంట్రీ విధానం కింద కేంద్రం యూపీఎస్సీ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించడంపై విపక్షాలు మండిపడ్డాయి. ఇది దొడ్డిదారిన తమ సైద్ధాంతిక మిత్రులను ఉ�
బీహార్ సీఎం నితీశ్ బుధవారం చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆయన శక్తిహీనుడయ్యారని విమర్శలు వచ్చేలా చేసింది. జేపీ గంగాపథ్ ఎక్స్ప్రెస్వేలో కొంత భాగాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ఈ సంఘ�
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అనుచిత వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో ఆదివారం సోషల్ మీడియా వేదికగా డీఎంకే, ఇతర పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.
పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) విలీనం 2019లోనే జరుగాల్సి ఉందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైందని చెప్పారు. ఎల్జేడీని ఆర్జేడీలో