Lalu Prasad | అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి కిడ్నీ దానం చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నానని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పేర్కొన్నారు. ఈ మేరకు రోహిణి ఆచార్య ట్వీట్
న్యూఢిల్లీ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు ఈ సాయంత్రం తరలించ�
ఢిల్లీ: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ చీఫ్ పదవి నుంచి తాను దిగిపోతున్నట్లు, కుమారుడు తేజస్వి పార్టీ అధ్యక్షుడు అవుతారంటూ వస�
న్యూఢిల్లీ: తాను ఎంపీగా ఉన్నప్పుడు, కుల ఆధారిత జనాభా గణన కోసం ఇతరులతో కలిసి లోక్సభలో పోరాడినట్లు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో తెలిపారు. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గతంలో దీనిపై రాత ప