కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నదీ జలాలను సాధించుకోవాలని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ అన్నారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే సీఎం రేవంత్రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు తెలంగాణలో నదీజలాలపై అవగాహన లేదని తేలిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం అసెంబ్లీలో చర్చను నిశితంగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు, తెలంగాణవాదులు, సామాజికమా�
నదీజలాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవడం రైతులకు శాపంగా మారుతున్నది. గతేడాది వరకు కాల్వల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇప్పుడు 1800 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు.