ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై మరో పిడుగు పడనున్నది. ప్రభుత్వంపై రైస్మిల్లర్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సీఎమ్మార్లో భాగస్వామ�
రైతుల నుంచి వానకాలం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు తప్పేలా లేవు. సివిల్ సైప్లె సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోబోమని రైస్మిల్లర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సన్న బియ్యం సీఎంఆర్, బకాయ
ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో అదనపు కలెక్టర్ మ ధుసూదన్ నాయక్తో కలిసి జిల్లా అధికారు లు, రైస్ మిల్లర్లతో �
రోడ్డెక్కిన రైస్మిల్లర్లు, కార్మికులు హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా హనుమకొండ, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బియ్యం సేకరణలో కొర్రీలు పెట్టడంతోపాటు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైస్మిల్ పర
సీఎమ్మార్ సేకరణ నిలిపివేత అన్యాయం ఐదు వారాలుగా విజ్ఞప్తి.. చలనం లేదా? తడిసిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి రాష్ట్ర రైస్మిల్లర్స్ అధ్యక్షుడు నాగేందర్ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ఏటా లక్ష్యాని�