సివిల్ సైప్లె అధికారుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి శివారులోని హరిహర మోడ్రన్ రైస్మిల్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
అప్పుల బాధతో ఓ రైస్మిల్లు వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో శుక్రవారం జరిగింది.
ఓ మిల్లర్ సీఎంఆర్ ధాన్యాన్ని జిల్లా దాటించి అక్రమంగా దాచుకొన్నారు. ఆ విషయం తెలుసుకొన్న మరో ముఠా దొంగతనంగా ఆ ధాన్యాన్ని తరలించుకుపోయి అమ్ముకొంటున్నది. సినిమా కథలా ఉన్న ఈ ఘటన వనపర్తి జిల్లాలో కలకలం రేపు
సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐకి సకాలంలో అం దిం చకుండా జాప్యం చేస్తున్న రైస్మిలర్లపై పీ డీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసు కోవాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అధికారుల ను ఆదేశించారు.