సన్న వడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నమ్మించింది. తీరా పంట విక్రయించి రెండునెలలు దాటినా డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. ఎప్పుడు పడతాయో కూడా అధికారులు చెప్పడం లేదు. ఆరుగాలం కష�
మానవుని జీవన విధానం వ్యవసాయంతో ముడిపడి ఉన్నది. మానవుడి నాగరిక జీవితానికి వ్యవసాయమే మూలాధారం. సింధు లోయ నాగరికత నుంచే మన దేశంలో వ్యవసాయం ప్రధాన జీవన ఆధారంగా ఉండేది. ఆ కాలంలో అన్నదాతలు సిరిసంపదలతో వర్ధిల్�
వరి రైతుకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను కాంగ్రెస్ సర్కారు సకాలంలో కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం, ఇంతలో మాయదారి వాన అందుకోవడంతో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. మ�
ఎండాకాలంలో వానలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగం అవుతున్నారు. గురువారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వానకు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, కూరగాయల పంట
వరి పంట వద్దంటది.. వేరే పంటలు కొననంటది రైతుల ఉసురు తీసేలా కేంద్ర ప్రభుత్వ తీరు ఏడేండ్లుగా మక్కలు, జొన్నల కొనుగోలు బంద్ మిగిలిన పంటల్లో 25 శాతం కొనుగోలుతోనే సరి భారమైనా అన్ని పంటలను కొంటున్న రాష్ట్రం ప్రపం�