నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్లో (Armoor) రైస్ కుక్కర్లను తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అందులో ఉన్న 302 రైస్ కుక్కర్లను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
4 రోజులకే విడాకులిచ్చేసిన ఇండోనేషియా యువకుడు న్యూఢిల్లీ, అక్టోబర్ 1: తెల్లగా ఉంటుంది. చెప్పినట్టు వింటుంది. విసుగన్నదే లేకుండా ఎప్పుడంటే అప్పుడు వండి పెడుతుంది అని ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ అనామ్..