ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే సంకల్పంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆ�
అంగన్వాడీ కేంద్రం లో రైస్ కుక్కర్ పేలి నలుగురు చిన్నారులతోపాటు ఒక బాలింతకు తీవ్ర గాయాలైన ఘట న సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. కొల్లాపూర్లో మున్సిపాలిటీలోని 10వ వా�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్లో (Armoor) రైస్ కుక్కర్లను తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అందులో ఉన్న 302 రైస్ కుక్కర్లను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
4 రోజులకే విడాకులిచ్చేసిన ఇండోనేషియా యువకుడు న్యూఢిల్లీ, అక్టోబర్ 1: తెల్లగా ఉంటుంది. చెప్పినట్టు వింటుంది. విసుగన్నదే లేకుండా ఎప్పుడంటే అప్పుడు వండి పెడుతుంది అని ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ అనామ్..